తొర్రేడు
వికీపీడియా నుండి
తొర్రేడు అనేది తూర్పు గోదావరి జిల్లా గ్రామీణ రాజమండ్రి లోని చిన్న గ్రామం.
గోదావరి గట్టున ఉన్నది. రాజమండ్రి పట్టణానికి 5 కి.మీ. దూరంలో, సీతానగర్ వెళ్ళే మార్గంలో ఉన్నది. ఇక్కడి ప్రధానమైన పంటలు - వరి, చెరకు, పుగాకు. కొబ్బరితోటలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి.