బోయి భీమన్న
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ తో పాటు లెక్కకుమిక్కిలిగా గౌరవ, సమ్మానాలందుకున్న కవి, బోయి భీమన్న.
[మార్చు] జీవిత విశేషాలు
1911 సెప్టెంబర్ 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో భీమన్న పుట్టాడు. పేదరికంతో పాటు, అంటరనితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. షజంగానే ఆయన వీటిని నిరసించాడు.