మొక్కపాటి నరసింహశాస్త్రి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
1925 లో ప్రచురితమైన 'బారిష్టరు పార్వతీశం' నవల తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. "బారిష్టర్ పార్వతీశం" హాస్యానికి పెట్టింది పేరు. ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది.