వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1863: స్వామి వివేకానంద జన్మించాడు. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు.
- 1895: ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు జన్మించాడు.
- 1896: అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క బుల్లెట్ ను ఇలా తీశాడు.
- 1970: బోయింగ్ 747 విమానం ప్రయాణీకులకు సేవలు అందించడం ప్రారంభించింది.
- 1995: జపాన్ లోని కోబే నగరంలో పెను భూకంపం వచ్చి 5,092 మంది చనిపోయారు
- 1998: పంతొమ్మిది యూరోపియన్ దేశాలు మానవ క్లోనింగ్పై ఆంక్షలు విధించేందుకు ముందుకొచ్చాయి.
- 1917: మొదథి ప్రపంఛ యుద్దం -- Zimmeran తెలెగ్రమ్ ప్రఛురింఛబదింధి.