వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 29
వికీపీడియా నుండి
- 1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
- 1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు బఫెలో, న్యూయార్క్ నగరాలను తగలబెట్టాయి.
- 1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్ఆలీ కమిషన్ ఏర్పాటయింది.
- 1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.