చిట్కుల్
వికీపీడియా నుండి
చిట్కుల్ అనేది మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఒక గ్రామము. ఈ గ్రామములో, మంజీరా నది తీరాన దక్షిణ భారతదేశములోనే అతిపెద్దదైన శ్రీ చాముండేశ్వరీ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం లోని అమ్మవారి విగ్రహం సుమారు 8 అడుగల 8 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహ ప్రతిష్ఠ 1988వ సంవత్సరంలో జరిగింది. చిట్కుల్, మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |