పారిజాతాపహరణం
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] పరిజాతాపహరణము
[మార్చు] రచయత
[మార్చు] అంకితము
[మార్చు] విశేషాలు
ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించినాడు.
[మార్చు] ఇతివృత్తము
నారదుడు పారిజాతము కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణీ గారికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్దం పారిజాత వృక్షం సత్య తీసుకోని రావడం, తులాభారంతో కథ సుఖాంతం॥
[మార్చు] తెర వెనక కథ
ఈ గ్రంధము వ్రాయడానికి నంది తిమ్మన గారికి ఒక కారణము ఉన్నది అంటారు, ఒక రోజు అనుకోకుండా తిరుమలదేవి శ్రీ రాయల వారిని పాదాలతో తాకుతుందంట, దానితొ రాయల వారు కోపగించుకోని తిరుమలదేవ్ని చూడటం మానేస్తారు, తిరుమలదేవి అరణంగా వచ్చిన నంది తిమ్మన ఆ గొడవని రూపు మాపడానికి స్వయంగా కృష్ణులవారే తన్నిచ్చుకున్నారు మీదేముంది అని చెప్పడానికి ఈ కథ రాసినారు అని ఒక ఐతిహాసం :-)