యండమూరి వీరేంధ్రనాధ్
వికీపీడియా నుండి
యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు[1]. ఈయన తెలుగులో ప్రఖ్యాత నవలా రచయత. యండమూరి రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి.
[మార్చు] కొన్ని ముఖ్య రచనలు
- విజయానికి అయిదు మెట్లు
- విజయానికి ఆరవ మెట్టు
- వెన్నెల్లో ఆడపిల్ల
- మీరు మంచి అమ్మాయి కాదు
- భార్యా గుణవతి శత్రు
- తులసీ దళం
- తులసి