ప్రౌఢరాయలు
వికీపీడియా నుండి
ప్రౌఢరాయలు, విరూపాక్షరాయల రెండవ కుమారుడు. సోదరుడగు రాజశేఖర రాయలను సంహరించి 1485లో అధికారానికి వచ్చినాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుపిత చర్యలకు ఆశ్చరచకితులై సాళువ నరసింహరాయ భూపతినకు అండగా నిలిచి, ఇతనిని సింహాసనంనుండి దించివేసినారు. ఈ తిరుగుబాటునకు తుళువ నరసనాయకుడు నాయకత్వం వహించినాడు.
ముఖ్యమైన విషయము ఏమిటంటే, ఇతనితో సంగమవంశ పాలన అంతమైనది, మహోన్నత ఆశయంతో హరిహర బుక్క రాయలతో ప్రారంభమైన ఈ వంశ పాలన చివరకు అసమర్థులైన రాజుల వల్ల, విలాస జీవితం వల్లా నాశనం అయిపోయినది. మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, రాజు చెడ్డవాడైతే విజయనగర సామంతాది మంత్రివరులు వారిని పదవీచ్యుతులు చేయు ఆచారము కలదు, కొద్దిగా ప్రజాస్వామ్య లక్షణాలు కనిపించడంలేదు!
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: రెండవ విరూపాక్ష రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1485 — 1485 |
తరువాత వచ్చినవారు: సాళువ నరసింహదేవ రాయలు |