రామచంద్ర రాయలు
వికీపీడియా నుండి
రామచంద్ర రాయలు మొదటి దేవ రాయలు కుమారుడు. 1422లో విజయనగర సింహాసనం అధిస్టించినాడు. కానీ నాలుగునెలలు మాత్రమే పరిపాలన చేసినాడు, తరువాత ఇతని తమ్ముడు విజయ రాయలు ఇతనిని తొలిగించి సింహాసనం అధిస్టించినాడు.
ఈయన తన తండ్రి దేవరాయల పాలనాకాలములో ఉదయగిరి ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడని కనిగిరి తాలూకా దాదిరెడ్డిపల్లెలోని 1416వ సంవత్సరపు శాసనము వల్ల తెలుస్తున్నది[1].
[మార్చు] మూలాలు
- ↑ Gazetteer of the Nellore District: Madras District Gazettees - Brought Up to 1983 By Anon, Government of Madras పేజీ.50
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: మొదటి దేవరాయలు |
విజయనగర సామ్రాజ్యము 1422 — 1422 |
తరువాత వచ్చినవారు: వీర విజయ బుక్క రాయలు |