రెండవ విరూపాక్ష రాయలు
వికీపీడియా నుండి
రెండవ విరూపాక్ష రాయలు, ఇతను రెండవ దేవ రాయలు సోదరుడగు విజయ రాయలు కుమారుడు. ఇతను శతృవులను జయించి రాజ్యమునకు వచ్చినాడు, ఇతడు అంత సమర్థుడు కాకున్ననూ, శక్తివంతమైన సామంతులూ, వారి పోరాటాలు సహాయముగా గజపతులను కళింగ వరకూ తరిమినాడు. ముఖ్యముగా పెనుగొండను ఏలుతున్న సాళువ నరసింహ రాయ భూపతి ఇందు ప్రముఖ భూమికను పోషించినాడు.
ఈ రాజు రాజవ్యసనమునకు అలవాటు అయి, దుష్టబుద్ది కలిగి అవకతవక పనులు చేయుచు రాజ ప్రతిష్ట మంట కలిపెను. ఇతని పాలనను చూడలేక కుమారుడే తండ్రిని హతమార్చెను.
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: మల్లికార్జున రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1465 — 1485 |
తరువాత వచ్చినవారు: ప్రౌఢరాయలు |